రాష్ట్ర బంద్కు రెవెన్యూ సంఘాల సంఘీభావం
ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు తెలంగాణ రెవెన్యూ సంఘాల సంఘీభావం ఇప్పటికే ప్రకటించాయి. రాష్ట్ర బంద్కు కూడా రెవెన్యూ సంఘాలు సంఘీభావాన్ని ప్రకటించాయి
ఉద్యోగులంతా భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలను ధరించి రాష్ట్రంలో అన్ని తహశీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన తెలుపాలని పిలుపునిచ్చాయి. అధికారులు, ఉద్యోగులు పాల్గొని ఆర్టీసీకి మద్దతుగా చేపట్టే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చాయి.
Comments
Post a Comment