Posts

డిసెంబర్ నుంచి అందరికీ కొత్త ఆధార్ కార్డులు

Image
వార్త నేత్రం ప్రతినిధి  హైదరాబాద్ నవంబర్ 29.   UIDAI కొత్త ఆధార్ కార్డు రీడిజైన్ – డిసెంబర్‌లో భారీ మార్పులు! ఇది ఎందుకు? ఎలా ఉండబోతోంది? పూర్తి వివరాలు… భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI ఆధార్ కార్డును పూర్తిగా పునఃరూపకల్పన చేయడానికి సిద్ధమైంది.. డిసెంబర్ నుండి కొత్త ఆధార్ కార్డు దేశవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ కొత్త ఆధార్ కార్డు ప్రైవసీ & సెక్యూరిటీ ప్రధాన లక్ష్యంగా రూపొందించబడుతోంది.  పాత ఆధార్ vs కొత్త ఆధార్ — ప్రధాన తేడాలు కొత్త ఆధార్ కార్డు ఎలా ఉంటుంది? కార్డు పై కేవలం: ✔️ ఫోటో ✔️ QR కోడ్ మాత్రమే కనిపిస్తాయి. పాత ఆధార్‌లో ఉండే ఈ వివరాలు ఇక కనిపించవు ❌ పేరు ❌ ఆధార్ నంబర్ ❌ చిరునామా ❌ పుట్టిన తేదీ ❌ లింగం అంటే కార్డుపై ఎటువంటి వ్యక్తిగత సమాచారం ముద్రిత రూపంలో ఉండదు. QR కోడ్‌లో ఏముంది? కొత్త ఆధార్‌లోని QR కోడ్‌లో… ➡️ పేరు ➡️ ఆధార్ నంబర్ ➡️ DOB ➡️ చిరునామా ➡️ లింగం ➡️ బియోమెట్రిక్ వెరిఫికేషన్ డేటా (ఎన్‌క్రిప్టెడ్ రూపంలో) అన్నీ ఎన్‌క్రిప్ట్ చేయబడతాయి. ఈ QR కోడ్‌ను డీకోడ్ చేయగలిగేది ✔️ ప్రభుత్వ అథోరైజ్డ్ స్కానర్లు ✔️ UIDAI అధికారిక యాప్‌లు ✔️ వె...

E-paper

Image
www.varthanethramE-paper.com

E-paper Varthanethram

Image
www.varthanethram E-Paper.com

Vartha nethram E - paper.com

Image
www.varthanethram- E paper.com

Vartha Nethram E-paper

Image
Vartha nethram E- paper

టీ 20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ విడుదల!

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:నవంబర్ 25 వచ్చే ఏడాది జరగనున్న టి20 ప్రపంచ కప్ షెడ్యూల్ ఐసీసీ మంగళవారం ప్రకటించింది, ఈ టూర్నికి భారత్,శ్రీలంక,సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టోర్నమెంట్ జరగనుంది... గుజరాత్‌లోని అహ్మదా బాద్‌ స్టేడియంలో ఫైనల్‌మ్యాచ్‌ నిర్వహించనున్నారు. ఒకవేళ పాకిస్తాన్ జట్టు ఫైనల్‌కు చేరితే కొలంబో వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. భారత్‌లోని ఐదు, శ్రీలంకలోని మూడు వేదికల్లో మ్యాచులు జరుగనున్నాయి. గత ఎడిషన్ మాదిరిగానే ఈసారి కూడా మొత్తం 20 జట్లు పాల్గొననున్నాయి.  ఇటలీ మొదటిసారి టోర్నీకి అర్హత సాధించింది. 20 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ప్రతి గ్రూప్‌ నుంచి రెండేసి జట్లు సూపర్‌-8కు అర్హత సాధిస్తాయి. సూపర్‌-8లోని నాలుగు జట్లను రెండు గ్రూప్‌లుగా విభజిస్తారు. ఇందులో టాప్-2 జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఈ మ్యాచ్‌లు భారత్‌లోని అయిదు వేదికల్లో అహ్మదాబాద్‌, దిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబయి శ్రీలంకలోని మూడు వేదికల్లో క్యాండీలోని పల్లెకెలె స్టేడియం, కొలంబోలోని రెండు స్టేడియాల్లో జరగనున్నాయి.  ఈ మెగా టోర్నమెంట్‌...

ఏపీలో కొత్తగా మూడు జిల్లాలు ఏర్పాటు?

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి అమరావతి:నవంబర్ 25 ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మరో మూడు జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. మదనపల్లె, మార్కాపురం, పోలవరం జిల్లాల ఏర్పాటుకు చంద్రబాబు ఆమోదం తెలిపారు.  దీంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 26 నుంచి 29 కి పెరగనుంది, కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్లు, ఒక మండలం ఏర్పాటుకు సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. జిల్లాల పునర్విభజనపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘంతో సీఎం చంద్రబాబు నాయుడు గత రెండు రోజులుగా సమీక్షలు జరుపుతున్నారు.  అనంతరం రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా, మదనపల్లె, మార్కాపురం జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. అలాగే అద్దంకి, పీలేరు, బనగానపల్లె, మడకశిర, నక్కపల్లి రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కీలక నిర్ణయాలు ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు నా­యు­డు అధ్య­క్ష­తన జి­ల్లాల పు­న­ర్వి­భ­జన, డి­వి­జ­న్లు, మం­డ­లాల మా­ర్పు చే­ర్పు­ల­పై సచి­వా­ల­యం­లో కీలక సమీ­క్ష జరి­గిం­ది.  ఈ సం­ద­ర్భం­గా నూ­త­నం­ గా మూడు జి­ల్లాల ఏర్పా­టు­కు ప్ర­భు­త్వం గ్రీ­న్ సి­గ్న­ల్ ఇచ్చిం­ది. ము...